లాజిక్ మిస్ అయిన నిమ్మగడ్డ…. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది…. ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడి…. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఏపీ ఎన్నికల కమీషనర్ గా వ్యవహరించిన రమేష్ కుమారా్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఇప్పుడు మరోసారి సంచలనమైన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. హైకోర్టు తీర్పు పూర్తిగా చదవకుండానే నిమ్మగడ్డతో సహా అందరూ తొందరపడుతున్నారు. ఇదే […]
ఆంధ్ర
అక్టోబర్ 25 ముహూర్తం…విశాఖకు రాజధాని
విశాఖకు ఏర్పాట్లు… అక్టోబర్ 25 ముహూర్తం…ఆ దిశగా సంకేతాలు నవ్యాంధ్రప్రదేశ్ కు ఇప్పుడు కొత్త రాజధానిగా విశాఖ సిద్దమవుతోంది. అక్టోబర్ 25న రాజధాని తరలింపుకు ముహూర్తం సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే ఏర్పాట్లు జరగాల్సి ఉండగా…కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడిక అక్టోబర్ లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమౌతోంది. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన […]
రైతన్నకు జగన్ వరాలివే…..
వైసీపీలో జంప్ అవుతున్న ఆ టీడీపీ ఎమ్మెల్యేలు….
23 నుంచి 16 కు పడిపోనున్న టీడీపీ బలం… చంద్రబాబుకు ప్రతిపక్షహోదా గల్లంతు…. 40 ఏళ్ల అనుభవం భవిత ఇప్పుడు ప్రశ్నార్ధకమౌతోంది. పార్టీ పతనం కూడా ఈ 40 ఏళ్ల అనుభవంలోనే జరగనుందా…కనీసం ప్రతిపక్ష హోదా కూడా పోతుందా…పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. చంద్రబాబుకు ఊహించని షాక్ ఎదురుకాబోతోంది. తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ చూడనంత భయంకర అనుభవం ఎదురుకానుందా….అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మంత్రి గుడివాడ ఎమ్మెల్యే […]
ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎక్కడ…
ఆయన, చంద్రబాబులిద్దరూ రాజకీయ వ్యాపారులే…. కర్చీఫ్ మార్చినట్టే పార్టీలు మారుస్తుంటారు… ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అందలమెక్కుతారు. పట్టుమని ఓ పార్టీ ఉంటారా అంటే ఉండరు. ప్రజా ప్రతినిధిగా గెలుస్తూనే….పార్టీలు మారుస్తూ అదృష్టాన్ని చేజిక్కింటుకుంటుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అదృష్టాన్ని వెన్నంటి పెట్టుకుని తిరుగుతుంటారు. మరిప్పుడు ఆ నేత, ఆ ప్రజా ప్రతినిధి ఏమయ్యారు. ఇప్పుడిదే ప్రశ్న సర్వత్రా విన్పిస్తోంది. విశాఖ గ్యాస్ లీకేజ్ ఉదంతంలో కూడా ఆ నేత […]
జగన్ చెప్పిన మాటే ఇప్పుడు అందరి నోటా…..
కరోనాతో జీవించేందుకు సిద్ఘంగా ఉండాలన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్… దిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధం…. కరోనా..ఓ మహమ్మారి. ఇది ముమ్మాటికీ నిజం. అంతకంటే నిజం ఏంటంటే….ఆ మహమ్మారి అంతం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. మరి కొంతకాలం ఉంటుంది ఇది. అలాగని ఆ మహమ్మారి ఉన్నంతకాలం లాక్ డౌన్ విధించి కూర్చుంటామా. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొన్ననే చెప్పారు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని. అప్పుడా మాటల్ని చాలామంది […]
వైఎస్ జగన్ కు సర్వత్రా ప్రశంసలు అందుకే…..
లక్ష బెడ్ ల కు ఏర్పాట్లు.. విదేశాల్లోని తెలుగువారిని రప్పించేందుకు సంసిద్ధత… కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ టాప్… సంక్షోభం లేదా విపత్తు వచ్చినప్పుడు….ముఖ్యంగా ఆ విపత్తు ప్రపంచవ్యాప్తంగా తలెత్తినదైతే ఎలా ఎదుర్కంటున్నారనే దానిపైనే నాయకుడి లేదా అక్కడున్న ప్రభుత్వ పని తీరు ఆధారపడి ఉంటుంది. విపత్తు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నది అయినప్పుడు అన్నివిధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి. సరైన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ […]
ఏపీలో కొత్త జోన్ జాబితా ఇదే…..
ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే….. తీవ్రత తగ్గితే జోన్ల మార్పు….. దేశంలో కరోనా సంక్రమణ ప్రమాదం తొలగకపోవడంతో కేంద్ర హోంశాఖ మే 17 వతేదీ వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుుకున్న విషయం తెలిసిందే. తొలిదశ లాక్ డౌన్ మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 14 వరకూ కొనసాగగా…లాక్ డౌన్ 2లో ఆ గడువును మే 3 వరకూ పొడిగించారు. ఇప్పుడు మళ్లీ ఆ తేదీను […]
మే 17 వరకూ లాక్ డౌన్….
దేశంలో లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు…. మే 4 నుంచి మే 17 వరకు సడలింపులతో కొనసాగనున్న లాక్ డౌన్… కరోనా సంక్రమణ ఆగకపోవడంతో..దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 వ తేదీ నుంచి మే 17 వరకూ ఇది అమలవుతుందని…కేంద్రహోంశాఖ తెలిపింది. అయితే లాక్డౌన్ సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి […]
కరోనా నిర్ధారణ పరీక్షల్లో అగ్రస్థానం ఏపీదే….
కరోనా పరీక్షల్లో ముందంజలో ఏపీ….. రెండవస్థానంలో తమిళనాడు…. కరోనా..ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి. రోగ నిర్ధారణ జరిగితే ఓ రకమైన ఆందోళన…లేకుంటే మరో ఇబ్బంది. కొందరిలో లక్షణాలు అంత త్వరగా బయటపడవు. పరీక్షలు చేస్తే గానీ ఎవరికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలియని పరిస్థితి. మరి అటువంటప్పుడు ఏదో మొక్కుబడిగా లాక్ డౌన్ లు పాటించేస్తే సరిపోతుందా…లేదా పరీక్షలు చేస్తే కేసులు పెరిగి…ప్రభుత్వాలపై విమర్శలు వస్తాయని భయపడి ఊరుకోవడం […]